యాప్నగరం

కర్నూలులో దారుణ హత్య.. బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్‌ను, చిన్న కారణంతోనే!

మహేశ్వరరెడ్డి తెలంగాణలో ఎస్‌బీఐలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. కర్నూలు సంతోష్ నగర్‌లో ఆయనకు మరో వ్యక్తితో రోడ్డుపై కారు పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది.

Samayam Telugu 15 May 2021, 12:46 pm

ప్రధానాంశాలు:

  • కారు పార్కింగ్ విషయంల ో గొడవ
  • మహేశ్వర్ రెడ్డి దారుణ హత్య
  • ఆరా తీస్తున్న పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu కర్నూలు
కర్నూలులో దారుణం జరిగింది. సంతోష్ నగర్‌‌లో ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేయడం కలకలంరేపింది. మహేశ్వరరెడ్డి తెలంగాణలో ఎస్‌బీఐలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు మరో వ్యక్తితో రోడ్డుపై కారు పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవ తర్వాత మహేశ్వర రెడ్డిని దుండగులు కత్తితో పొడిచి చంపేశారు. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.