ఆంధ్రప్రదేశ్లో మరో 58 మంది కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1583కు చేరుకుంది. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 58 కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఇప్పటివరకు ఈ వ్యాధి బారిన పడి 33 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 1062 మంది చికిత్స పొందుతున్నారు. 488 మంది బాధితులు ఈ వైరస్ బారిన పడి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
Also Read: వారందరికీ 3 నెలల పింఛన్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం
జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కేసుల వివరాలు చూస్తే అనంతపురంలో 7, చిత్తూరులో 1, ఈస్ట్ గోదావరిలో 0, గుంటూరులో 11, కడప 0, కృష్ణ 8, కర్నూలులో 30, నెల్లూరు 1, ప్రకాశం 0. శ్రీకాకుళం 0, విశాఖపట్నంలో 0, విజయనగరంలో 0, పశ్చిమగోదావరిలో 0 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మరోసారి కర్నూలు జిల్లాలోనే కొత్తగా నమోదైన కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. అత్యధికంగా అక్కడే ఆదివారం 30 కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య 466 దాటగా, గుంటూరులో 319 చేరుకున్నాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
Also Read: పనిచేయని ప్లాస్మా థెరపీ.. కరోనా రోగి మృతి
జిల్లాలో వారిగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య:
కర్నూలు జిల్లా -466
గుంటూరు జిల్లా - 319
కృష్ణా జిల్లా - 266
నెల్లూరు జిల్లా -91
చిత్తూరు జిల్లా - 81
కడప జిల్లా -83
ప్రకాశం జిల్లా - 61
పశ్చిమ గోదావరి జిల్లా - 59
అనంతపురం జిల్లా -78
తూర్పుగోదావరి జిల్లా - 45
విశాఖపట్నం జిల్లా -29
శ్రీకాకుళం జిల్లా - 5
మొత్తం కేసులు -1,583
Also Read: మందుబాబులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఈరోజు నుంచే..
Also Read: వారందరికీ 3 నెలల పింఛన్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం
జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కేసుల వివరాలు చూస్తే అనంతపురంలో 7, చిత్తూరులో 1, ఈస్ట్ గోదావరిలో 0, గుంటూరులో 11, కడప 0, కృష్ణ 8, కర్నూలులో 30, నెల్లూరు 1, ప్రకాశం 0. శ్రీకాకుళం 0, విశాఖపట్నంలో 0, విజయనగరంలో 0, పశ్చిమగోదావరిలో 0 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మరోసారి కర్నూలు జిల్లాలోనే కొత్తగా నమోదైన కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. అత్యధికంగా అక్కడే ఆదివారం 30 కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య 466 దాటగా, గుంటూరులో 319 చేరుకున్నాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
Also Read: పనిచేయని ప్లాస్మా థెరపీ.. కరోనా రోగి మృతి
జిల్లాలో వారిగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య:
కర్నూలు జిల్లా -466
గుంటూరు జిల్లా - 319
కృష్ణా జిల్లా - 266
నెల్లూరు జిల్లా -91
చిత్తూరు జిల్లా - 81
కడప జిల్లా -83
ప్రకాశం జిల్లా - 61
పశ్చిమ గోదావరి జిల్లా - 59
అనంతపురం జిల్లా -78
తూర్పుగోదావరి జిల్లా - 45
విశాఖపట్నం జిల్లా -29
శ్రీకాకుళం జిల్లా - 5
మొత్తం కేసులు -1,583
Also Read: మందుబాబులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఈరోజు నుంచే..