యాప్నగరం

జగన్ సర్కార్‌కు కేంద్రం నుంచి శుభవార్త.. తెలంగాణకు మాత్రం!

కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్య మౌలికవసతులు మెరుగుపర్చేందుకు నిధులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ. 488 కోట్లు విడుదల చేశారు.

Samayam Telugu 13 Nov 2021, 1:45 pm

ప్రధానాంశాలు:

  • జగన్ సర్కార్‌కు శుభవార్త
  • రూ.488 కోట్లు విడుదల
  • మౌలిక వసతుల కోసం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu సీఎం జగన్
జగన్ సర్కార్‌కు కేంద్రం నుంచి తీపి కబురు వచ్చింది. 19 రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకు ఆరోగ్య విభాగం నిధులు విడుదల చేశారు. మొత్తం రూ. 8,453.92 కోట్లు విడుదల అయ్యాయి. కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్య మౌలికవసతులు మెరుగుపర్చేందుకు నిధులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ. 488 కోట్లు విడుదల చేశారు. తెలంగాణ సహా 9 రాష్ట్రాల నుంచి ఇంకా ప్రతిపాదనలు అందలేదు. ప్రతిపాదనలు అందిన తర్వాత ఆ రాష్ట్రాలకు కూడా నిధుల విడుదల చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.