యాప్నగరం

ప.గో జిల్లా: యువకుల్ని చెట్టుకు కట్టేసి చితకబాదారు.. కారణం తెలిసి అంతా షాక్

యువకుల్ని చెట్టుకు కట్టేసి దుర్భాషలాడుతూ కొట్టారు. అంతటితో ఆగకుండా వాటిని ఫోటోలు, వీడియోలు తీశారు. వాళ్లను కొడుతూ రాక్షసానందం పొందారు.

Samayam Telugu 20 Jan 2021, 1:40 pm
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. లింగపాలెం మండలం గణపవరంలో యువకులు కోళ్లను దొంగలించారని స్థానికులు ఆగ్రహించారు. యువకుల్ని చెట్టుకు కట్టేసి దుర్భాషలాడుతూ కొట్టారు. అంతటితో ఆగకుండా వాటిని ఫోటోలు, వీడియోలు తీశారు. వాళ్లను కొడుతూ రాక్షసానందం పొందారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం కలకలంరేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదైందో లేదో కూడా క్లారిటీ లేదు.. పోలీసులు కూడా స్పందించాల్సి ఉంది. యువకులపై దాడి ఎప్పడు జరిగింది అన్నది కూడా తెలియలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.