యాప్నగరం

అంతర్వేది స్వామి వారిని దర్శించుకున్న RSS చీఫ్.. అపూర్వ స్వాగతం

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తూర్పు గోదావరి జిల్లా ఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు, అధికారులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

Samayam Telugu 26 Dec 2021, 11:05 am
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సంస్థ చీఫ్ మోహన్ భగవత్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, అధికారులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
Samayam Telugu ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్



ఈ సందర్భంగా స్వామివారికి మోహన్ భగవత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వీరికి వేదపండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి ప్రసాదం, వస్త్రాలు, చిత్రపటంను అందజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.