యాప్నగరం

Today Panchangam 05 March 2023 మహేశ్వర వ్రతం వేళ రాహుకాలం, శుభ ముహుర్తాలెప్పుడొచ్చాయో చూడండి...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, ఫాల్గుణ మాసంలోని త్రయోదశి తిథి నాడు, ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 5 Mar 2023, 12:20 am
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో మార్చి(March) ఐదో తేదీన యమగండం, విజయ ముహుర్తం, బ్రహ్మా ముహుర్తాలు, అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu Dialy Panchangam in Telugu Mar 5 (1)


రాష్ట్రీయ మితి ఫాల్గుణం 14, శాఖ సంవత్సరం 1944, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం, త్రయోదశి తిథి, విక్రమ సంవత్సరం 2079. షబ్బన్ 12, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 05 మార్చి 2023 సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. త్రయోదశి తిథి మధ్యాహ్నం 2:08 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు ఆశ్లేష నక్షత్రం రాత్రి 9:30 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత మాఘ నక్షత్రం ప్రారంభమవుతుంది. అతి గంధ యోగం ఈరోజు రాత్రి 8:20 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత సుకర్మ యోగం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : మహేశ్వర వ్రతం

Chita Bhasm Holi అక్కడ రంగులకు బదులు బూడిదతో హోలీ వేడుకలను జరుపుకుంటారు.. ఎందుకో తెలుసా...

సూర్యోదయం సమయం 05 మార్చి 2023 : ఉదయం 6:43 గంటలకు
సూర్యాస్తమయం సమయం 05 మార్చి 2023 : సాయంత్రం 6:23 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..
అభిజీత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:09 గంటల నుంచి మధ్యాహ్నం 12:56 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:16 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:08 గంటల నుంచి రాత్రి 12:57 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:21 గంటల నుంచి సాయంత్రం 6:45 గంటల వరకు
అమృత కాలం : రాత్రి 7:43 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు
రవి యోగం : రాత్రి 9:30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:41 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు
యమగండం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు
దుర్ముహర్తం : సాయంత్రం 4:50 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు రాగి పాత్రలో సూర్యునికి అర్ఘ్యం సమర్పించి, ఉదయం 11 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించాలి.

- ఆచార్య కృష్ణ దత్త శర్మ

Read Latest Religion News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.