యాప్నగరం

Today Panchangam 20 April 2023 ఛైత్ర అమావాస్య రోజున శుభ, అశుభ యోగాలెప్పుడొచ్చాయంటే..!

today panchangam తెలుగు పంచాంగం ప్రకారం, ఛైత్ర మాసంలోని అమావాస్య తిథి నాడు, గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 20 Apr 2023, 12:38 am
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఏప్రిల్(April) 20వ తేదీన యమగండం, విజయ ముహుర్తం, బ్రహ్మా ముహుర్తాలు, అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu Daily Panchangam in Telugu Apr19 (2)


రాష్ట్రీయ మితి ఛైత్రం 30, శాఖ సంవత్సరం 1945, ఛైత్ర మాసం, క్రిష్ణ పక్షం, అమావాస్య తిథి, విక్రమ సంవత్సరం 2080. రంజాన్ 28, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 20 ఏప్రిల్ 2023

సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. అమావాస్య తిథి రాత్రి ఉదయం 9:43 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు అశ్వినీ నక్షత్రం రాత్రి 11:11 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు మేషరాశిలోకి పగలు, రాత్రి సంచారం చేయనున్నాడు.

Amarnath Yatra అమరనాథ్ గుహల్లో ఇప్పటికీ వీడని మిస్టరీలెన్నో...!

నేటి ఉపవాస పండుగ : వైశాఖ అమావాస్య

సూర్యోదయం సమయం 20 ఏప్రిల్ 2023 : ఉదయం 5:50 గంటలకు
సూర్యాస్తమయం సమయం 20 ఏప్రిల్ 2023 : సాయంత్రం 6:49 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..
అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:44 గంటల నుంచి మధ్యాహ్నం 3:35 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:15 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:56 గంటల నుంచి రాత్రి 7:19 గంటల వరకు
సర్వార్ధ సిద్ధి యోగం : ఉదయం 6:18 గంటల నుంచి ఉదయం 11:11 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు
యమగండం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు
దుర్ముహుర్తం : ఉదయం 10:31 గంటల నుంచి ఉదయం 11:22 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 3:35 గంటల నుంచి సాయంత్రం 4:25 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. గోధుమలు, బార్లీ, శనగలు దానం చేయాలి.

- ఆచార్య కృష్ణ దత్త శర్మ

Read Latest Religion News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.