యాప్నగరం

Arun Jaitley: అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం

బడ్జెట్ సంరద్భంగా.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఎన్డీయే హయాంలో సాధించిన విజయాలను సభకు వివరించారు. దేశం వచ్చే ఏడాది 7.4 శాతం చొప్పున వృద్ధి చెందుతుందన్నారు. భార ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. ఎన్డీయే సర్కారు తీసుకొచ్చిన సంస్కరణల ఫలాలు కనిపిస్తున్నాయన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై ప్రధానంగా ఫోకస్ పెడతామన్నారు. త్వరలోనే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవిస్తుందన్నారు. తయారీ రంగం 8 శాతం చొప్పున వృద్ధి చెందనుందని జైట్లీ తెలిపారు.నగదు బదిలీ పథకంతో భారత్ ప్రపంచానికి పాఠం నేర్పిందని జైట్లీ చెప్పారు. మార్కెట్ ధర తక్కువగా ఉన్నా రైతులకు మెరుగైన ధర చెల్లించి పంట కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. 2022 నాటికి అన్ని గ్రామాలకు పక్కా రోడ్లను నిర్మిస్తామని తెలిపారు. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి సంస్కరణల వల్ల అవినీతి తగ్గిందని, జైట్లీ తెలిపారు. ఈ ఏడాది ఎగుమతులు 17 శాతంగా ఉన్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు. సేంద్రీయ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని జైట్లీ తెలిపారు. ఆహార శుద్దికి రూ. 1400 కోట్లు కేటాయించామని చెప్పారు. రైతులందిరకి కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చామని చెప్పారు.

TNN 1 Feb 2018, 6:22 pm
బడ్జెట్ సంరద్భంగా..ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఎన్డీయే హయాంలో సాధించిన విజయాలను సభకు వివరించారు. దేశం వచ్చే ఏడాది 7.4 శాతం చొప్పున వృద్ధి చెందుతుందన్నారు. భార ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. ఎన్డీయే సర్కారు తీసుకొచ్చిన సంస్కరణల ఫలాలు కనిపిస్తున్నాయన్నారు.
Samayam Telugu budget 2018 live updates arun jaitley budget speech in telugu
Arun Jaitley: అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం


వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై ప్రధానంగా ఫోకస్ పెడతామన్నారు. త్వరలోనే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవిస్తుందన్నారు. తయారీ రంగం 8 శాతం చొప్పున వృద్ధి చెందనుందని జైట్లీ తెలిపారు.

నగదు బదిలీ పథకంతో భారత్ ప్రపంచానికి పాఠం నేర్పిందని జైట్లీ చెప్పారు. మార్కెట్ ధర తక్కువగా ఉన్నా రైతులకు మెరుగైన ధర చెల్లించి పంట కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. 2022 నాటికి అన్ని గ్రామాలకు పక్కా రోడ్లను నిర్మిస్తామని తెలిపారు. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి సంస్కరణల వల్ల అవినీతి తగ్గిందని, జైట్లీ తెలిపారు.

చదవండి: బడ్జెట్ ఎఫెక్ట్: ధరలు పెరిగేవి ఏవి? తగ్గేవి ఏవి?

ఈ ఏడాది ఎగుమతులు 17 శాతంగా ఉన్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు. సేంద్రీయ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని జైట్లీ తెలిపారు. ఆహార శుద్దికి రూ. 1400 కోట్లు కేటాయించామని చెప్పారు. రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చామని చెప్పారు.

చదవండి: Budget 2018 Live: కేంద్ర బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.