యాప్నగరం

భారత్‌లో 'ఐఫోన్' తయారీ...!

అన్ని అనుకున్నట్లు జరిగితే యాపిల్ సంస్థ భారత్‌లో త్వరలోనే ఐఫోన్లను తయారు చేయనుంది. ఇప్పటికే చైనాకు చెందిన షియోమీ సంస్థ మరో మూడు ఉత్పత్తి యూనిట్లను ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

TNN 13 Apr 2018, 8:09 pm
అన్ని అనుకున్నట్లు జరిగితే యాపిల్ సంస్థ భారత్‌లో త్వరలోనే ఐఫోన్లను తయారు చేయనుంది. ఇప్పటికే చైనాకు చెందిన షియోమీ సంస్థ మరో మూడు ఉత్పత్తి యూనిట్లను ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అదే బాటలో యాపిల్ సంస్థ పయనిస్తోంది. ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థ కూడా తన భారత్‌లో తన ఉత్పత్తులను తయారుచేస్తే... ఐఫోన్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.
Samayam Telugu Iphone



భారత్‌లో ఐఫోన్‌ 6ఎస్‌, 6ఎస్‌ ప్లస్‌ ఫోన్లకు భారత్‌లో మంచి డిమాండ్ ఉండటంతో... వాటిని భారత్‌లోనే తయారు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరులో టెస్ట్ ప్రొడక్షన్‌ను ప్రారంభించినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో కమర్షియల్‌ ప్రొడక్షన్ ప్రారంభించే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.