హెచ్పీ సంస్థ సరికొత్త ల్యాప్ట్యాప్ను విడుదల చేసింది. 'క్రోమ్బుక్ ఎక్స్2' పేరుతో దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇందులో 'టూ ఇన్ వన్' డిటాచబుల్ ఉండటం ప్రత్యేకం. ప్రపంచంలోనే ఈ తరహా ల్యాప్టాప్ రావడం ఇదే మొదటిసారి. దీన్ని ల్యాప్టాప్ లేదా ట్యాబ్లెట్ పీసీగా వాడుకోవచ్చు. ఇందుకుగాను ఓ డిటాచబుల్ కీ బోర్డ్ను అందిస్తున్నారు. దీని ధర రూ.38,887గా ఉంది. ఈ క్రోమ్బుక్ను హెచ్పీ ఆన్లైన్ స్టోర్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
'క్రోమ్ బుక్' ఫీచర్లు....
* 12.3 ఇంచుల క్వాడ్ హెచ్డీ డిస్ప్లే
* 2400 × 1600 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్
* ఇంటెల్ 7వ జనరేషన్ కోర్ వై సిరీస్ ప్రాసెసర్
* 8 జీబీ ర్యామ్
* 32 జీబీ స్టోరేజ్
* 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
* 10 గంటల బ్యాటరీ బ్యాకప్
* డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 4.2
* యూఎస్బీ టైప్ సి
* 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
'క్రోమ్ బుక్' ఫీచర్లు....
* 12.3 ఇంచుల క్వాడ్ హెచ్డీ డిస్ప్లే
* 2400 × 1600 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్
* ఇంటెల్ 7వ జనరేషన్ కోర్ వై సిరీస్ ప్రాసెసర్
* 8 జీబీ ర్యామ్
* 32 జీబీ స్టోరేజ్
* 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
* 10 గంటల బ్యాటరీ బ్యాకప్
* డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 4.2
* యూఎస్బీ టైప్ సి
* 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా