కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఊరట కలిగే ప్రకటన చేసింది. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన స్కీమ్ మూడో విడత ప్రారంభించింది. దీని వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం కలుగనుంది. ఉపాధి లభించనుంది. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0లో భాగంగా యువతకు ఉపాధి కల్పిస్తారు. నైపుణ్యాలు నేర్పిస్తారు. 300కు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యువల వారికి నచ్చిన కోర్సును ఎంచుకొని శిక్షణ పొందొచ్చు. పీఎంకేవీవై 3.0 స్కీమ్ కింద 2020-21లో 8 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని మోదీ సర్కా్ర్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
Also Read: undefined
మోదీ సర్కార్ పీఎంకేవీవై 3.0 స్కీమ్ కింద రూ.948 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. దీని కోసం జిల్లాల్లో స్కిల్స్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా యువతకు వొకేషనల్ ట్రైనింగ్ అందిస్తారు. దీని వల్ల యువత వారికి నచ్చిన రంగంలో ఉపాధి పొందొచ్చు.
దేశవ్యాప్తంగా 717 జిల్లాల్లో పీఎంకేవీవై 3.0 స్కీమ్ను అమలు చేస్తున్నామని స్కిల్ డెవలప్మెంట్, ఎంట్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ తెలిపింది. మీరు https://pmkvyofficial.org వెబ్సైట్కు వెళ్లి మీ పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికీ ట్రైనింగ్ సర్టిఫికెట్ అందిస్తారు.
Also Read: undefined
మోదీ సర్కార్ పీఎంకేవీవై 3.0 స్కీమ్ కింద రూ.948 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. దీని కోసం జిల్లాల్లో స్కిల్స్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా యువతకు వొకేషనల్ ట్రైనింగ్ అందిస్తారు. దీని వల్ల యువత వారికి నచ్చిన రంగంలో ఉపాధి పొందొచ్చు.
దేశవ్యాప్తంగా 717 జిల్లాల్లో పీఎంకేవీవై 3.0 స్కీమ్ను అమలు చేస్తున్నామని స్కిల్ డెవలప్మెంట్, ఎంట్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ తెలిపింది. మీరు https://pmkvyofficial.org వెబ్సైట్కు వెళ్లి మీ పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికీ ట్రైనింగ్ సర్టిఫికెట్ అందిస్తారు.