యాప్నగరం

15వ రోజు పెరిగిన పెట్రోలు ధర

ఎప్ప‌టిలాగే సోమవారం రోజు పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగింది.

Samayam Telugu 28 May 2018, 1:59 pm
ఎప్ప‌టిలాగే సోమవారం రోజు పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగింది. ముంబయిలో పెట్రోల్ పై 43 పైసలు పెరిగి 86.08 రూపాయలకు చేరుకున్నాయి. ఇది ఇలా జరగడం వరుసగా 15 వ రోజు. మరోవైపు డీజిల్ పై ధర 44 పైసలు పెరిగి రూ. 73.64 కు చేరుకుంది. ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 44 పైసలు పెరిగి 78.27 రూపాయలకు, డీజిల్ 42 పైసలకు పెరిగి 69.17 రూపాయలకు చేరింది.
Samayam Telugu petrol diesel
పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు

మెట్రో న‌గ‌రాల్లో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు ఈ కింది విధంగా ఉన్నాయి
పెట్రోలుధ‌ర‌
ఢిల్లీ రూ. 78.27
ముంబ‌యిరూ.86.08
కోల్‌క‌త‌రూ.80.76
చెన్నై రూ.81.11
డీజిల్ ధ‌ర‌
ఢిల్లీ రూ. 69.17
ముంబ‌యిరూ.73.64
కోల్‌క‌త‌రూ.71.72,
చెన్నై రూ.73.03

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.