మీరు ట్రైన్ జర్నీ ఎక్కువగా చేస్తుంటారా? అయితే మీకు అలర్ట్. రైల్వే టికెట్ ధరలు పెరిగాయి. ఇండియన్ రైల్వే టికెటింగ్ ప్లాట్ఫామ్ ఐఆర్సీటీసీ సెప్టెంబర్ 1 నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఆగస్ట్ 30న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇ-టికెట్ బుకింగ్స్పై సర్వీస్ చార్జ్ విధిస్తున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 1 నుంచే అమలులోకి వచ్చింది. నాన్ ఏసీ క్లాస్ టికెట్ ధర రూ.15 వరకు పెరిగింది. ఏసీ తరగతి టికెట్ ధర ఏకంగా రూ.30 పైకి కదిలింది.
Also Read: undefined
కేంద్ర ప్రభుత్వపు డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించే లక్ష్యానికి అనుగుణం ఐఆర్సీటీసీ గతంలో సర్వీస్ చార్జీలను ఎత్తివేసింది. దీంతో కంపెనీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో టికెట్ బుకింగ్ ఆదాయం ఏకంగా 26 శాతం పడిపోయింది. దీంతో ఐఆర్సీటీసీ ఇప్పుడు మళ్లీ సర్వీస్ చార్జీని విధించింది.
Also Read: undefined
సర్వీస్ చార్జ్ మళ్లీ విధింపు కారణంగా రైల్వే ప్రయాణికులపై మరింత భారం పడనుంది. ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో టికెట్లను బుకింగ్ చేసుకుంటే ఈ సర్వీస్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ ధర రూ.40 వరకు పెరగనుంది.
Also Read: undefined
కేంద్ర ప్రభుత్వపు డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించే లక్ష్యానికి అనుగుణం ఐఆర్సీటీసీ గతంలో సర్వీస్ చార్జీలను ఎత్తివేసింది. దీంతో కంపెనీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో టికెట్ బుకింగ్ ఆదాయం ఏకంగా 26 శాతం పడిపోయింది. దీంతో ఐఆర్సీటీసీ ఇప్పుడు మళ్లీ సర్వీస్ చార్జీని విధించింది.
Also Read: undefined
సర్వీస్ చార్జ్ మళ్లీ విధింపు కారణంగా రైల్వే ప్రయాణికులపై మరింత భారం పడనుంది. ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో టికెట్లను బుకింగ్ చేసుకుంటే ఈ సర్వీస్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ ధర రూ.40 వరకు పెరగనుంది.