యాప్నగరం

ఒడుదొడుకుల‌కు లోనై.. చివ‌ర‌కు న‌ష్టాల పాలై

దేశీయంగా మార్కెట్లు తొలుత సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అయితే రోజంతా ఒడుదొడుకుల‌కు లోనై చివరికి నష్టాలతో ముగిశాయి.

Samayam Telugu 21 Jun 2018, 4:18 pm
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్దం నడుస్తున్నప్పటికీ ప్రపంచ మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. దీంతో దేశీయంగానూ మార్కెట్లు తొలుత సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అయితే రోజంతా ఒడుదొడుకుల‌కు లోనై చివరికి నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 115 పాయింట్లు క్షీణించి 35,432 వ‌ద్ద ముగియ‌గా, నిఫ్టీ 31 పాయింట్ల వెనకడుగుతో 10,741 వద్ద స్థిరపడింది.
Samayam Telugu stock markets-down-loss
న‌ష్టాల్లో మార్కెట్లు

నేటి మార్కెట్ ట్రేడింగ్


బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్ (1.47%) , రిల‌య‌న్స్(1.22%), హెచ్‌డీఎఫ్‌సీ(0.35%), టాటా మోటార్స్(0.31%), ఇన్ఫీ(0.24%)లాభ‌ప‌డ‌గా; మ‌రో వైపు ఎం అండ్ ఎం(2.11%), ఓఎన్జీసీ(1.90%), ప‌వ‌ర్ గ్రిడ్(1.88 %), ఎస్బీఐఎన్(1.67 %), స‌న్ ఫార్మా(1.67%), ఏసియ‌న్ పెయింట్స్(1.39%) అత్య‌ధికంగా న‌ష్ట‌పోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.