యూఎస్ ఫెడరల్ వడ్డీ రేట్లను రిజర్వ్ లో పెట్టడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్ పై ప్రభావం చూపింది. బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 16 పాయింట్లు నష్టపోయి 28,507 వద్ద ముగిసింది. నిఫ్టీ 1 పాయింట్ లాభంతో 8,777 వద్ద ముగిసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీ, పవర్ గ్రిడ్, అంబుజా సిమెంట్స్, సిప్లా, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ అండ్ టర్బో షేర్లు నష్టపోయాయి. మరోవైపు భారతి ఇన్ఫ్రాటెల్, ఈషర్ మోటార్స్, హిందాల్కో, టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 67.02 వద్ద స్థిరపడింది.
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 16 పాయింట్లు నష్టపోయి 28,507 వద్ద ముగిసింది. నిఫ్టీ 1 పాయింట్ లాభంతో 8,777 వద్ద ముగిసింది...
TNN 21 Sep 2016, 4:23 pm