యాప్నగరం

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వారాంతంలో దీశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. శుక్రవారం సెన్సెక్స్ 53 పాయింట్లు లాభపడి 26,747 వద్ద ముగిసింది. నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 8,258 వద్ద ముగిసింది...

TNN 9 Dec 2016, 3:43 pm
వారాంతంలో దీశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. శుక్రవారం సెన్సెక్స్ 53 పాయింట్లు లాభపడి 26,747 వద్ద ముగిసింది. నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 8,258 వద్ద ముగిసింది.
Samayam Telugu stockmarkets ends this week with profits
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు


దాదాపు అన్ని సెక్టార్ల షేర్లలో ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపించాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏసియన్ పెయింట్స్ షేర్లు లాభపడ్డాయి. మారుతి సుజుకి, హీరోమోటార్ కార్ప్స్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ , విప్రో, టీసీఎస్, సిప్లా, డా. రెడ్డీస్ ల్యాబ్స్, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్, ఐటీసీ, లుపిన్ తదితర షేర్లు నష్టలతో ముగిశాయి. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 67.41 వద్ద స్థిరపడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.