యాప్నగరం

Petrol Price Today: మరింత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఈరోజు 18 పైసలు పెరిగిన పెట్రోలు ధర దేశరాజధాని ఢిల్లీలో రూ.83.40గా, వాణిజ్య రాజధాని ముంబయిలో రూ.90.75గా నమోదైంది.

Samayam Telugu 29 Sep 2018, 12:15 pm
ఆయిల్ మార్కెట్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను సవరించడంతో.. శనివారం (సెప్టెంబరు 24) ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 18 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.83.40కి చేరింది. డీజిల్ ధర కూడా 21 పైసలు పెరిగి రూ.74.63కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ లీటర్ పెట్రోలు ధర 18 పైసలు పెరిగింది. దీంతో ముంబయిలో పెట్రోలు ధర రూ.90.75కు చేరింది. డీజిల్ ధర 22 పైసలు పెరిగి 79.23కి చేరింది.
Samayam Telugu petrol


సెప్టెంబరు 29న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:
నగరంపెట్రోలు ధర (లీటర్)డీజిల్ ధర (లీటర్)
ఢిల్లీరూ.83.40 రూ.74.63
ముంబయిరూ.90.75రూ.79.23
కోల్‌కతారూ.85.21 రూ.76.48
చెన్నైరూ.86.70 రూ.78.91
బెంగళూరురూ.84.06 రూ.75.01
హైదరాబాద్ రూ.88.42 రూ.81.18
మచిలీపట్నం రూ.87.77 రూ.80.16

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.