దేశీ ఇంధన ధరలు సోమవారం (ఏప్రిల్ 22) నిలకడగానే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఆదివారం నాటి ధరలే కొనసాగాయి. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.00 వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.66.39 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.78.57 వద్ద, డీజిల్ ధర రూ.69.49 వద్ద కొనసాగుతోంది.
ఇక హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.77.41 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.72.14 స్థాయి వద్ద కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్ ధర రూ.77.13 వద్ద, డీజిల్ ధర రూ.71.51 వద్ద ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.76.76, డీజిల్ ధర రూ.71.17 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 2.50 శాతం పెరుగుదలతో 73.77 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 2.17 శాతం పెరుగుదలతో 65.46 డాలర్లకు ఎగసింది.
ఏప్రిల్ 22న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:
ఇక హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.77.41 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.72.14 స్థాయి వద్ద కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్ ధర రూ.77.13 వద్ద, డీజిల్ ధర రూ.71.51 వద్ద ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.76.76, డీజిల్ ధర రూ.71.17 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 2.50 శాతం పెరుగుదలతో 73.77 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 2.17 శాతం పెరుగుదలతో 65.46 డాలర్లకు ఎగసింది.
ఏప్రిల్ 22న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:
నగరం | పెట్రోలు ధర (లీటరు) | డీజిల్ ధర (లీటరు) |
ఢిల్లీ | ₹ 73.00 | ₹ 66.39 |
ముంబయి | ₹ 78.57 | ₹ 69.49 |
కోల్కతా | ₹ 75.02 | ₹ 68.13 |
చెన్నై | ₹ 75.77 | ₹ 70.10 |
బెంగళూరు | ₹ 75.38 | ₹ 68.54 |
తిరువనంతపురం | ₹ 76.28 | ₹ 71.34 |
హైదరాబాద్ | ₹ 77.41 | ₹ 72.14 |
అమరావతి | ₹ 77.13 | ₹ 71.51 |
విజయవాడ | ₹ 76.76 | ₹ 71.17 |