దేశీ ఇంధన ధరలు బుధవారం (ఏప్రిల్ 24) నిలకడగానే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మంగళవారం నాటి ధరలే కొనసాగాయి. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.95 వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.66.46 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.78.52 వద్ద, డీజిల్ ధర రూ.69.56 వద్ద కొనసాగుతోంది.
ఇక హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.77.36 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.72.21 స్థాయి వద్ద కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్ ధర రూ.77.07 వద్ద, డీజిల్ ధర రూ.71.58 వద్ద ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.76.71, డీజిల్ ధర రూ.71.24 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.58 శాతం తగ్గుదలతో 74.08 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.62 శాతం క్షీణతతో 65.89 డాలర్లకు తగ్గింది.
ఇక హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.77.36 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.72.21 స్థాయి వద్ద కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్ ధర రూ.77.07 వద్ద, డీజిల్ ధర రూ.71.58 వద్ద ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.76.71, డీజిల్ ధర రూ.71.24 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.58 శాతం తగ్గుదలతో 74.08 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.62 శాతం క్షీణతతో 65.89 డాలర్లకు తగ్గింది.