యాప్నగరం

మరో మూడు రాష్ట్రాల్లో వొడాఫోన్ 'వీవోఎల్‌టీఈ' సేవలు..!

సంచలన టెలికామ్ సంస్థ రిలయెన్స్ జియో... తన వీవోఎల్‌టీఈ సేవల ద్వారా వినియోగదారులకు దగ్గరైనా సంగతి తెలిసిందే... ఇప్పటికే ఎయిర్‌టెల్ కూడా కొన్ని చోట్ల ఈ సేవలను ప్రారంభించింది.

Samayam Telugu 5 Mar 2018, 7:10 pm
సంచలన టెలికామ్ సంస్థ రిలయెన్స్ జియో... తన వీవోఎల్టీఈ సేవల ద్వారా వినియోగదారులకు దగ్గరైనా సంగతి తెలిసిందే... ఇప్పటికే ఎయిర్టెల్ కూడా కొన్ని చోట్ల ఈ సేవలను ప్రారంభించింది. టెలికాం సంస్థ వొడాఫోన్ కూడా... పోటీలో నేనున్నాంటూ... గతనెలలో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబయి, గుజరాత్లలో రాష్ట్రాల్లో '4జీ వీవోఎల్టీఈ' సేవలను ప్రారంభించింది. అయితే తాజాగా మరో 3 రాష్ట్రాలకు కూడా వీవోఎల్టీఈ' సేవలను విస్తరించింది.
Samayam Telugu vodafone launches volte services in maharashtra and goa rajasthan
మరో మూడు రాష్ట్రాల్లో వొడాఫోన్ 'వీవోఎల్‌టీఈ' సేవలు..!


మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్లోలో 4జీ వీవోఎల్టీఈ సేవలను ప్రారంభించింది. రాజస్థాన్లోని జైపూర్, జోధ్పూర్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. త్వరలో కోల్కతా, కర్ణాటకలతోపాటు... దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సేవలను ప్రారంభిస్తామని వొడాఫోన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.