గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2019-20 సంవత్సరానికిగానూ వర్సిటీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.300 చెల్లించి.. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు.
వివరాలు... * డిప్లొమా కోర్సులు
అర్హత: ఏపీకి చెందిన విద్యార్థులై ఉండాలి. ఇంటర్, అంతకంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. అభ్యర్థులు వారి 10 సంవత్సరాల చదువు కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివి ఉండాలి.
వయసు: 15-22 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.300; ఇతరులకు రూ.600
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 04.07.2019.
Notification
Online Application
వివరాలు...
విభాగం | కోర్సు వ్యవధి |
వ్యవసాయం | 2 సంవత్సరాలు |
విత్తన సాంకేతిక పరిజ్ఞానం | 2 సంవత్సరాలు |
సేంద్రియ వ్యవసాయం | 2 సంవత్సరాలు |
అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ | 3 సంవత్సరాలు |
అర్హత: ఏపీకి చెందిన విద్యార్థులై ఉండాలి. ఇంటర్, అంతకంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. అభ్యర్థులు వారి 10 సంవత్సరాల చదువు కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివి ఉండాలి.
వయసు: 15-22 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.300; ఇతరులకు రూ.600
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 04.07.2019.
Notification
Online Application