యాప్నగరం

తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు

TS Inter admissions 2020-21: ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 4 Dec 2020, 4:32 pm
తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రకాల జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును డిసెంబ‌రు 12వ తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే చివరి గడువని.. ఆ తర్వాత ప్రవేశాలకు అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు.
Samayam Telugu ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు 2020-21


ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌, రెసిడెన్షియల్‌, సోషల్‌ వెల్ఫేర్‌ తదితర అన్నీ కాలేజీలకు ఇది వర్తిస్తుంది. అడ్మిషన్లు కోరుకునే అభ్యర్థులు ఈనెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

Must read: ఇంటర్‌ పాసైన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

Also read: రైల్వే పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. కొత్త తేదీలు ఇవే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.