యాప్నగరం

RGUKT: ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలపై నేడు తుది నిర్ణయం

రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నారు.

Samayam Telugu 23 Sep 2020, 9:04 am
ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటన చేశారు. నేటి సాయంత్రం ఎస్జీకేటీ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నిర్ణయం వెలువడుతుందన్నారు. ఈసారి టెన్త్‌లో మార్కులు, గ్రేడ్‌లు ఇవ్వలేనందున ప్రవేశాలు ఎలా చేపట్టాలన్న దానిపై తుది నిర్ణయానికి రానున్నారు.
Samayam Telugu ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలు


మ్యాథ్స్, సైన్స్‌ సబ్జెక్టుల్లో విద్యార్థులకు ఎంట్రెన్స్‌ టెస్ట్‌ పెట్టాలా..? లేదా ఇంకా వేరే ఏదైనా మార్గముందా అనేది పరిశీలిస్తున్నారు. అలాగే.. డీసెట్‌ రాసి అర్హత సాధించకున్నా, రాయకున్నా స్పాట్‌ అడ్మిషన్ల పేరిట ప్రవేశాలు పొందిన 2017–2019 బ్యాచ్‌ అభ్యర్థులకు పరీక్షల నిర్వహణ విషయమై కోర్టు తీర్పుననుసరించి నిర్ణయం తీసుకోనున్నారు.

Must read: త్వరలో డీఎస్సీ 2020 నోటిఫికేషన్‌.. దానికి ముందే టెట్ నిర్వహణ‌..!

Also read: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ విద్యార్థులంతా పాస్.. పై తరగతులకు ప్రమోషన్..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.