యాప్నగరం

ఏపీ: పీజీ డిగ్రీ, డిప్లొమా, ఎండీఎస్‌ కోర్సులకు దరఖాస్తులు ప్రారంభం

ఏపీలో మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో పీజీ డిగ్రీ, డిప్లొమా, ఎండీఎస్‌ సీట్ల ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.

Samayam Telugu 20 Apr 2020, 6:39 pm
- పీజీ డిగ్రీ, డిప్లొమా, ఎండీఎస్‌ సీట్ల ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభం
Samayam Telugu MDS

- ఏప్రిల్‌ 26 చివరితేదీ

రాష్ట్రంలోని పలు మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో 2020-21 విద్యాసంవత్సరానికి అందుబాటులో ఉన్న పీజీ డిగ్రీ, డిప్లొమా, ఎండీఎస్‌ సీట్ల ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. నేటి (ఏప్రిల్ 20) నుంచి 26 వరకు అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇప్పటికే విడుదల చేశారు. నీట్‌ 2020లో ర్యాంకు పొందిన అభ్యర్థులు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ఆప్షన్ల ప్రక్రియ తేదీలు త్వరలో ప్రకటిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.