యాప్నగరం

AICTE: ఇంజనీరింగ్‌లో 30 మార్కులకే సెమిస్టర్‌ పరీక్ష..!

ఇంజనీరింగ్‌ విద్యలో సమూల మార్పులకు ఏఐసీటీఈ ప్రయత్నిస్తోంది. తాజాగా సెమిస్టర్‌ పరీక్షల విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది.

Samayam Telugu 30 May 2020, 1:11 pm
ఇంజనీరింగ్‌ విద్యావిధానంలో సమూల మార్పులకు జాతీయ సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న సెమిస్టర్‌ విధానం స్థానంలో నిరంతర సమగ్ర మాల్యాంకనాన్ని (సీసీఈ)ని ప్రవేశ పెట్టాలని భావిస్తోంది.
Samayam Telugu ఏఐసీటీఈ


ఈ విధానంలో సీసీఈకి ఏకంగా 70 శాతం మార్కుల వెయిటేజీ ఇచ్చి..సెమిస్టర్‌ పరీక్షకు కేవలం 30 మార్కులకే నిర్వహించాలని భావిస్తోంది. ఇదే అంశంపై అన్నీ రాష్ట్రాల అభిప్రాయలను కోరినట్లు సమాచారం.

అయితే ఇప్పటి వరకు సెమిస్టర్‌ పరీక్షలు 80 మార్కలకు, ఇంటర్నల్‌ 20 మార్కలకు ఉంటూ వస్తున్నాయి. ఈ విధానంలో మార్పలకు ఏఐసీటీఈ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు త్వరలో ఏఐసీటీఈ వెలువరించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.