యాప్నగరం

AP News: జూన్‌ 3వ తేదీన ఏపీ ఇంటర్‌ పరీక్షలు..షెడ్యూల్ విడుదల..!

ఆంధ్రప్రదేశ్‌లో నిలిచిపోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించడానికి ఇంటర్ బోర్డు సిద్ధమైంది. మిగిలిపోయిన పరీక్షలకు రీ షెడ్యూల్ విడుదల చేసింది. తేదీల వివరాలు..

Samayam Telugu 15 May 2020, 4:32 pm
కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో నిలిచిపోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించడానికి ఇంటర్ బోర్డు సిద్ధమైంది. మిగిలిపోయిన పరీక్షలకు రీ షెడ్యూల్ విడుదల చేసింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు..
Samayam Telugu ఇంటర్‌ పరీక్షలు


జూన్ 3న మోడ్రన్‌ లాంగ్వేజ్‌-2, జాగ్రఫీ-2 పరీక్షలు నిర్వహిస్తారు.
ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.
వాస్తవానికి ఈ పరీక్షలను మార్చి 23నే నిర్వహించాల్సి ఉంది. కానీ, కరోనా వైరస్ వ్యాప్తితో నిలిచిపోయాయి.
విద్యార్థులకు గతంలో జారీ చేసిన హాల్ టికెట్లను తీసుకుని పరీక్షకు హాజరుకావాలి.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
హాల్ టికెట్లను మళ్లీ కూడా https://bie.ap.gov.in/ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.