యాప్నగరం

AP SSC Exam 2020 Dates: ఏపీ పది పరీక్షల షెడ్యూల్‌ విడుదల..జులై 10 నుంచి 15 వరకు పరీక్షలు..!

పదో తరగతి పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది.

Samayam Telugu 14 May 2020, 8:29 pm
కరోనా వైరస్‌ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. ఇప్పటి వరకు ఉన్న 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి. మార్చి నెలాఖరులో జరగాల్సిన పరీక్షలను కరోనా నేపథ్యంలో వాయిదా వేసిన విషయం తెలిసిందే.
Samayam Telugu ap govt


షెడ్యూల్‌ :
జూలై 10న ఫస్ట్ లాంగ్వేజ్ (9.30am- 12.45pm)

జూలై11న సెకండ్ లాంగ్వేజ్ (9.30am- 12.45pm)

జూలై 12న ఇంగ్లీషు (9.30am- 12.45pm)

జూలై 13న మ్యాథ్స్ ‌(9.30am- 12.45pm)

జూలై14న జనరల్ సైన్స్ (9.30am- 12.45pm)

జూలై 15న సోషల్ స్టడీస్‌ (9.30am- 12.45pm)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.