యాప్నగరం

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జూన్‌కల్లా ప్రొబేషన్‌ డిక్లేర్‌.. జులై నుంచి పెరిగిన జీతాలు

AP CM YS Jagan: సచివాలయాల్లో అర్హత గల ఉద్యోగులకు జూన్‌ నెలలో ప్రొబేషన్‌ డిక్లర్‌ చేసి.. జూలై నుంచి పెరిగిన వేతనాలు అందజేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చినట్లు ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ పేర్కొంది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 12 May 2022, 9:53 am
AP Government: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం. సచివాలయాల్లో అర్హత గల ఉద్యోగులకు జూన్‌ నెలలో ప్రొబేషన్‌ డిక్లర్‌ చేసి.. జూలై నుంచి పెరిగిన వేతనాలు అందజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా హామీ ఇచ్చారని ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు.
Samayam Telugu గ్రామ వార్డు సచివాలయాలు


AP PGECET 2022: ఏపీ పీజీఈసెట్‌-2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. జూన్‌ 14 దరఖాస్తులకు చివరితేది
AP PGECET 2022 Exam: ఆంధ్రప్రదేశ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AP PGECET 2022) దరఖాస్తు ప్రక్రియ బుధవారం (మే 11) నుంచి ప్రారంభమైంది. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ M.Tech/ M.Pharmacy/ Pharma.D కోర్సుల్లో ప్రవేశాలకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహిస్తోంది.

SSC Phase X Recruitment 2022: గుడ్‌న్యూస్‌.. 1920 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. రేపటి నుంచి అప్లయ్‌ చేసుకోవచ్చు
అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో https://cets.apsche.ap.gov.in/ లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.1200.. వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్ధులు రూ.900, ఎస్సీ/ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.700లు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

జూన్‌ 14 వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు:ఇక ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జూన్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే.. రూ.5000ల ఆలస్య రుసుముతో జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ పీజీఈసెట్‌ పరీక్ష జూలై 18 నుంచి జూలై 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు షిఫ్టుల ప్రకారంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ షిఫ్ట్‌ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.