యాప్నగరం

AP SSC Supply Results 2018: పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం (జులై 6) విడుదలయ్యాయి. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సచివాలయంలోని తన చాంబర్‌లో ఫలితాలను విడుదల చేశారు.

Samayam Telugu 6 Jul 2018, 12:39 pm
ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం (జులై 6) విడుదలయ్యాయి. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సచివాలయంలోని తన చాంబర్‌లో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఫలితాల్లో మొత్తం 52.42 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జూన్ 11 నుంచి 25 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు.
Samayam Telugu results


పరీక్షలకు 35,147 మంది విద్యార్థులు హాజరుకాగా.. 18,424 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో ప్రకాశం మొదటి స్థానంలో నిలవగా, పశ్చిమగోదావరి చివరి స్థానంలో నిలిచింది.

ఫలితాల కోసం క్లిక్ చేయండి...

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.