ఏపీ పీజీఈసెట్ - 2018 నోటిఫికేషన్ విడుదలైంది. ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం.... నిర్వహించే 'ఏపీ పీజీఈసెట్-2018' నోటిఫికేషన్ను ఆంధ్ర విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ప్రవేశ పరీక్షను మే 10 నుంచి 12 వరకు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు విడతలుగా ఆన్లైన్లో నిర్వహించనున్నారు.
అభ్యర్థులు... మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూ.2 వేల అపరాధ రుసుముతో మే 4 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
వెబ్సైట్
అభ్యర్థులు... మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూ.2 వేల అపరాధ రుసుముతో మే 4 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
వెబ్సైట్