సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ (12వ తరగతి) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆదివారం ప్రకటించింది.
TNN 28 May 2017, 11:13 am
సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ (12వ తరగతి) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆదివారం ప్రకటించింది. విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ cbseresults.nic.in లేదా కింద ఇచ్చిన ‘నో యువర్ రిజల్ట్’ లింక్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. మొత్తం 10 రీజియన్లకు సంబంధించిన ఫలితాలను సీబీఎస్ఈ విడుదల ఈరోజు విడుదల చేసింది.
మొత్తం 10,98,891 మంది విద్యార్థులు ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6,28,865 మంది బాలురు ఉన్నారు. ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఢిల్లీ నుంచి అత్యధికంగా (2,58,321) ఉన్నారు.
మొత్తం 10,98,891 మంది విద్యార్థులు ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6,28,865 మంది బాలురు ఉన్నారు. ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఢిల్లీ నుంచి అత్యధికంగా (2,58,321) ఉన్నారు.