యాప్నగరం

ఈ నెల 31 వరకు విద్యా సంస్థలు మూత.. ఖచ్చితంగా పాటించాలన్న కేంద్రం

కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం మరికొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.

Samayam Telugu 8 Jul 2020, 10:47 am
దేశంలో కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. వీటిలో భాగంగా ఈ నెల 31 వరకు విద్యాసంస్థలను మూసివేయాలని చెప్పింది. ఆన్‌లైన్‌, దూరవిద్యా తరగతులను మాత్రం కొనసాగించుకోవచ్చునని పేర్కొంది.
Samayam Telugu ఆన్‌లైన్‌ క్లాసులు


అలాగే బోధన, బోధనేతర సిబ్బంది ఇంటి నుంచే విధులు నిర్వర్తించాలంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలోకంటైన్‌మెంట్‌ జోన్లు, బఫర్ జోన్లలో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే.

ఈ కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల ప్రదేశాల్లో మాత్రం సడలింపులు ఇస్తూ కేంద్రం అన్‌లాక్‌ ప్రక్రియను షూరూ చేసింది. ఇందులో భాగంగానే అన్‌లాక్‌ మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.

Also read: ఇకపై MCA రెండేళ్లే.. AICTE కీలక నిర్ణయం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.