యాప్నగరం

28న గురుకుల పోస్టుల ధ్రువపత్రాల పరిశీలన!

గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), లైబ్రేరియన్లు, జూనియర్ కళాశాలల్లో పీడీ పోస్టులకు నిర్వహించిన ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 28న టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ద్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

Samayam Telugu 28 Aug 2018, 10:15 am
గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), లైబ్రేరియన్లు, జూనియర్ కళాశాలల్లో పీడీ పోస్టులకు నిర్వహించిన ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 28న టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ కళాశాలల్లో లైబ్రేరియన్ పోస్టులకు సెప్టెంబరు 5 నుంచి ఉంటాయని, పరిశీలన ప్రదేశం వివరాలు, షెడ్యూలును తరువాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Samayam Telugu career-counc


వివిధ దఫాలుగా ద్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టకుండా ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఒకేసారి నిర్వహిస్తున్నామని వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.