సెక్యూరిటీ ప్రెస్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా నాసిక్లోని కరెన్సీ నోట్ ప్రెస్లోని గ్రేడ్-3 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 15
విద్యార్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్లో నిమిషానికి 40 పదాలు వేగం లేదా హిందీ టైపింగ్లో నిమిషానికి 30 పదాల వేగం ఉండాలి.
వయసు: 2016 డిసెంబరు 30 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష (ఆన్లైన్), స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: రాత పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో ఆన్లైన్లోనేనిర్వహిస్తారు. ఇందులో ఐదు విభాగాలు ఉంటాయి. మొత్తం మార్కులు 200. వీటిలో లాజికల్ రీజనింగ్ 40 మార్కులు, జనరల్ అవేర్నెస్ 40 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 మార్కులు, న్యుమరికల్ ఎబిలిటీ 40 మార్కులు. ఇందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఎస్పీఎంసీఐఎల్ వైబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
ఫీజు: రూ.350 ఆన్లైన్లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబరు 1
ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరితేది: డిసెంబరు 30
నోటిఫికేషన్
ఆన్లైన్ రిజిస్ట్రేషన్
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 15
విద్యార్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్లో నిమిషానికి 40 పదాలు వేగం లేదా హిందీ టైపింగ్లో నిమిషానికి 30 పదాల వేగం ఉండాలి.
వయసు: 2016 డిసెంబరు 30 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష (ఆన్లైన్), స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: రాత పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో ఆన్లైన్లోనేనిర్వహిస్తారు. ఇందులో ఐదు విభాగాలు ఉంటాయి. మొత్తం మార్కులు 200. వీటిలో లాజికల్ రీజనింగ్ 40 మార్కులు, జనరల్ అవేర్నెస్ 40 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 మార్కులు, న్యుమరికల్ ఎబిలిటీ 40 మార్కులు. ఇందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఎస్పీఎంసీఐఎల్ వైబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
ఫీజు: రూ.350 ఆన్లైన్లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబరు 1
ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరితేది: డిసెంబరు 30
నోటిఫికేషన్
ఆన్లైన్ రిజిస్ట్రేషన్