యాప్నగరం

ఈ విద్యార్థికి 300 కి 300 మార్కులొచ్చాయ్‌.. 100 పర్సంటైల్‌ వచ్చింది.. అయినా మళ్లీ పరీక్ష రాస్తాడట.. కారణం ఏమిటంటే..!

Joint Engineering Examination: జేఈఈ టాపర్ నవ్య హిసారియా (JEE Topper Navya Hisaria) నూటికి నూరు మార్కులు వచ్చినప్పటికీ మరోసారి పరీక్ష రాస్తానంటున్నాడు. కారణం ఏమిటంటే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 22 Jul 2022, 11:25 am
JEE Main 2022: తాజా పరిస్థితుల్లో.. పరీక్షల్లో అత్తెసరు మార్కులతో పాసయితే చాలనుకుని.. పది మందికి చెప్పుకుంటూ సంబరాలు చేసుకునేవారు ఎందరినో చూస్తూనే ఉంటాం. అయితే.. జేఈఈ టాపర్ నవ్య హిసారియా (JEE Topper Navya Hisaria) నూటికి నూరు మార్కులు వచ్చినప్పటికీ మరోసారి పరీక్ష రాస్తానంటున్నాడు.
Samayam Telugu JEE Main 2022


జేఈఈ మెయిన్‌ సెషన్‌-1లో నవ్య హిసారియా మంచి మార్కులు సాధించినా.. మరోసారి ఈ పరీక్ష రాసేందుకు సిద్ధం అవుతున్నాడు. నవ్య హిసారియా ప్రాక్టీస్ కోసం ఎంతో కష్టతరమైన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (Common Entrance Test)కు మళ్లీ హాజరు కావాలని ప్లాన్ చేసుకున్నాడు. జేఈఈ మెయిన్ సెషన్- 2లో నిరూపించుకోవడం ద్వారా తన టైమ్ మేనేజిమెంట్(Time management) మెరుగుపడుతుందని భావిస్తున్నాడు.

CBSE 12th Result 2022: సీబీఎస్‌ఈ 12వ తగరతి ఫలితాలు విడుదల.. లింక్‌ ఇదే
నవ్య హిసారియా మీడియాతో మాట్లాడుతూ.. జేఈఈ మెయిన్‌కు హాజరుకావడం ద్వారా ఇచ్చిన గడువులోగా పేపర్‌ను ఎలా పూర్తి చేయాలో, సమయాన్ని ఎలా చక్కగా వినియోగించుకోవాలో అవగతమవుతుంది. ఇది ఒక వ్యాయామం లాంటిదని అన్నాడు. కాగా నవ్య హిసారియా రెండవ ప్రయత్నంలో ఈ విధమైన స్కోర్‌ను సాధించడంలో విఫలమైనప్పటికీ కోల్పోయేది ఏమీ ఉండదు. ఎందుకంటే రెండు స్కోర్‌లలో ఏది ఉత్తమమైతే దానినే తుది స్కోర్‌గా పరిగణిస్తారు.

Cognizant Off Campus Drive: ఏడాదికి రూ. 4 లక్షల వరకూ జీతం.. డిగ్రీ, బీటెక్‌ పాసైన వాళ్లకు సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌.. రిజిస్ట్రేషన్‌ లింక్‌ ఇదే
Cognizant Off campus Drive 2022: డిగ్రీ, బీటెక్‌ పూర్తి చేసిన వారికి ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ గుడ్‌ న్యూస్ చెప్పింది. భారీగా ఖాళీలను భర్తీ చేసేందుకుగాను ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఈ ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌లో భాగంగా ఐటీ ప్రొగ్రామర్‌ అనలిస్ట్‌ ట్రెయినీ/ ఐటీ ప్రోగ్రామర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జులై 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేయడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

TCS Global Internship: BTech విద్యార్థులకు TCS లో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు.. ఇలా అప్లయ్‌ చేసుకోండి

LIC Scholarship: విద్యార్థులకు రూ.20,000 వరకూ స్కాలర్‌షిప్‌.. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు.. లింక్‌ ఇదే
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.