యాప్నగరం

ఎంఈసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు

మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్) ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 2 Feb 2017, 4:50 pm
మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్) ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఎంఈసీఎల్ జోనల్ లేదా రీజినల్ కార్యాలయాల్లోని జియాలజిస్ట్, జియోఫిజియిస్ట్ హోదా పోస్టులను భర్తీ చేస్తారు.
Samayam Telugu mineral exploration corporation ltd jobs notification
ఎంఈసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు


ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ: 33
విభాగాలు: జియాలజీ 24, జియోఫిజిక్స్ 9
విద్యార్హతలు: జియాలజీ/ అప్లయిడ్ జియాలజీ లేదా జియోలాజికల్ టెక్నాలజీ/ జియోఫిజిక్స్/ జియోఫిజికల్ టెక్నాలజీలో కనీసం 60 శాతం మార్కులతో ఎంఎస్సీ లేదా ఎంటెక్ లేదా ఎంఎస్సీ టెక్ ఉండాలి. గేట్- 2017లో అర్హత సాధించాలి.

వయసు: 2017 జనవరి 30 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: గేట్- 2017 స్కోర్ ఆధారంగా ఎంపిక చేసి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఎంఈసీఎల్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జనవరి 30
చివరితేది: మార్చి 3

నోటిఫికేషన్

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.