యాప్నగరం

OUCET: ఓయూసెట్ ఫలితాల్లో 94.67 శాతం ఉత్తీర్ణత!

ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెట్-2018 ఫలితాలు గురువారం (జూలై-5) విడుదలయ్యాయి. యూనివర్సిటీ గెస్ట్‌హౌజ్‌ లో వీసీ రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి యూనివర్సిటీలో గురువారం (జులై 5) ఫలితాలను విడుదల చేశారు.

Samayam Telugu 5 Jul 2018, 5:50 pm
ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెట్-2018 ఫలితాలు గురువారం (జూలై-5) విడుదలయ్యాయి. యూనివర్సిటీ గెస్ట్‌హౌజ్‌ లో వీసీ రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి యూనివర్సిటీలో గురువారం (జులై 5) ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 94.67 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 70,361 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 59,638 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 56,457 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు.
Samayam Telugu OUCET


ఫలితాల కోసం క్లిక్ చేయండి...

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.