తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్-2020 ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించి షెడ్యూల్ ప్రకారం..ఈనెల 12వ తేదీతో గడువు ముగియగా..లాక్డౌన్ నేపథ్యంలో దరఖాస్తు గడువును పెంచినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అలాగే మే మొదటి వారంలో ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాల మూల్యాంకనం తిరిగి ప్రారంభించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.
పాలిసెట్ దరఖాస్తుల గడువు పెంపు
పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్-2020 ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.
Samayam Telugu 15 Apr 2020, 1:22 pm