సాధారణంగా డాక్టర్లు, ఇంజినీర్ల శాలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇందుకు భిన్నంగా ఆస్ట్రేలియాలో క్లీనింగ్ సర్వీస్ కంపెనీలు.. క్లీనింగ్ చేసే ఉద్యోగులకు గంటల వ్యవధిలో భారీ ఎత్తున ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. నిజమేనండీ బాబోయ్..
ఆస్ట్రేలియాలో ప్రస్తుతం పారి శుద్ధ్య కార్మికుల(Sanitation Workers) కు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది. గంటకు రూ. 3600 జీతంతో ఏడాదికి సగటున కోటి రూపాయ ప్యాకేజీ ఇచ్చేందుకు కూడా కొన్ని సంస్థలు వెనకాడటం లేదు. దీంతో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. కాగా.. పారిశుద్ధ్య కార్మికులకు భారీ మొత్తంలో ప్యాకేజీలను సంస్థలు ఎందుకు ఆఫర్ చేస్తున్నాయి. వారికి ఇంత డిమాండ్ ఎక్కడ ఉంది? అనే పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిస్తే..
సాధారణంగా మంచి ప్రతిభగల Software Engineer లకు కొన్ని సంస్థలు భారీ మొత్తంలో జీతాలను ఆఫర్ చేస్తాయి. కోట్లాది రూపాయలు ఇచ్చేందుకు కూడా వెనకాడవన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇందుకు భిన్నంగా ఆస్ట్రేలియాలో కొన్ని సంస్థలు పారిశుద్ధ్య కార్మికులకు పెద్ద మొత్తంలో జీతాలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో Sanitation Workers గంటకు రూ.3,600 చొప్పున నెలకు సగటున రూ.8 లక్షలు.. ఏడాదికి ఏకంగా సుమారు కోటి రూపాయలు సంపాదిస్తున్నారు.
గత కొంత కాలం నుంచి Australiaలో Sanitation Workerల కొరత విపరీతంగా వేధిస్తోందట. అందువల్లే Sanitation పని చేసే వారికి ఇంతటి డిమాండ్ ఏర్పడిందని సిడ్నీ కేంద్రంగా పని చేస్తున్న క్లీనింగ్ కంపెనీ Absolute Domestics ఎండీ జో వెస్ (Joe Wes) స్పష్టం చేశారు. గతంలో Sanitation Workerలకు గంటకు రూ.2,700 లెక్కన చెల్లించినట్టు పేర్కొన్నారు. కార్మికుల కొరత కారణంగా గంటకు $45 (సుమారు రూ3,600) చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కొన్ని కంపెనీలు కార్మికులకు గంటకు రూ.4,700 చెల్లించేందుకు కూడా రెడీగా ఉన్నాయట.
అలాగే.. ఇళ్లలో ఉండే చిన్న చిన్న కాలువలు మొదులుకొని, కిటికీలు శుభ్రం చేసే ఉద్యోగులకు చాలా కంపెనీలు గంటల వ్యవధికి శాలరీలు ఇస్తుంటాయి. ఆ లెక్కన ఉద్యోగులు ప్రతి నెలా సగటున రూ. 8లక్షల జీతం పొందేవారు. ఆశ్చర్యకరంగా దేశంలో ఉద్యోగుల కొరతతో వారి సగటు జీతం ప్యాకేజీ రూ. 72లక్షల నుండి రూ.80లక్షల వరకు చేరింది. అయితే చాలా కంపెనీలు ఆ వేతానాల్ని రూ.98 లక్షల పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని కంపెనీలైతే ఏకంగా రూ.కోటి ఇస్తున్నాయి. కాగా.. ఆస్ట్రేలియాలో శానిటైజేషన్ సిబ్బంది పరిస్థితి ఇలా ఉంటే.. బ్రిటన్కు చెందిన క్లీనింగ్ ఉద్యోగుల శాలరీలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. అక్కడ క్యాబేజీని పండించిన ఉద్యోగులకు సంవత్సరానికి రూ.65లక్షల జీతం ఇస్తున్నారు.
ఈ విద్యార్థికి 300 కి 300 మార్కులొచ్చాయ్.. 100 పర్సంటైల్ వచ్చింది.. అయినా మళ్లీ పరీక్ష రాస్తాడట.. కారణం ఏమిటంటే..!
ఆస్ట్రేలియాలో ప్రస్తుతం పారి శుద్ధ్య కార్మికుల(Sanitation Workers) కు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది. గంటకు రూ. 3600 జీతంతో ఏడాదికి సగటున కోటి రూపాయ ప్యాకేజీ ఇచ్చేందుకు కూడా కొన్ని సంస్థలు వెనకాడటం లేదు. దీంతో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. కాగా.. పారిశుద్ధ్య కార్మికులకు భారీ మొత్తంలో ప్యాకేజీలను సంస్థలు ఎందుకు ఆఫర్ చేస్తున్నాయి. వారికి ఇంత డిమాండ్ ఎక్కడ ఉంది? అనే పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిస్తే..
సాధారణంగా మంచి ప్రతిభగల Software Engineer లకు కొన్ని సంస్థలు భారీ మొత్తంలో జీతాలను ఆఫర్ చేస్తాయి. కోట్లాది రూపాయలు ఇచ్చేందుకు కూడా వెనకాడవన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇందుకు భిన్నంగా ఆస్ట్రేలియాలో కొన్ని సంస్థలు పారిశుద్ధ్య కార్మికులకు పెద్ద మొత్తంలో జీతాలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో Sanitation Workers గంటకు రూ.3,600 చొప్పున నెలకు సగటున రూ.8 లక్షలు.. ఏడాదికి ఏకంగా సుమారు కోటి రూపాయలు సంపాదిస్తున్నారు.
గత కొంత కాలం నుంచి Australiaలో Sanitation Workerల కొరత విపరీతంగా వేధిస్తోందట. అందువల్లే Sanitation పని చేసే వారికి ఇంతటి డిమాండ్ ఏర్పడిందని సిడ్నీ కేంద్రంగా పని చేస్తున్న క్లీనింగ్ కంపెనీ Absolute Domestics ఎండీ జో వెస్ (Joe Wes) స్పష్టం చేశారు. గతంలో Sanitation Workerలకు గంటకు రూ.2,700 లెక్కన చెల్లించినట్టు పేర్కొన్నారు. కార్మికుల కొరత కారణంగా గంటకు $45 (సుమారు రూ3,600) చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కొన్ని కంపెనీలు కార్మికులకు గంటకు రూ.4,700 చెల్లించేందుకు కూడా రెడీగా ఉన్నాయట.
అలాగే.. ఇళ్లలో ఉండే చిన్న చిన్న కాలువలు మొదులుకొని, కిటికీలు శుభ్రం చేసే ఉద్యోగులకు చాలా కంపెనీలు గంటల వ్యవధికి శాలరీలు ఇస్తుంటాయి. ఆ లెక్కన ఉద్యోగులు ప్రతి నెలా సగటున రూ. 8లక్షల జీతం పొందేవారు. ఆశ్చర్యకరంగా దేశంలో ఉద్యోగుల కొరతతో వారి సగటు జీతం ప్యాకేజీ రూ. 72లక్షల నుండి రూ.80లక్షల వరకు చేరింది. అయితే చాలా కంపెనీలు ఆ వేతానాల్ని రూ.98 లక్షల పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని కంపెనీలైతే ఏకంగా రూ.కోటి ఇస్తున్నాయి. కాగా.. ఆస్ట్రేలియాలో శానిటైజేషన్ సిబ్బంది పరిస్థితి ఇలా ఉంటే.. బ్రిటన్కు చెందిన క్లీనింగ్ ఉద్యోగుల శాలరీలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. అక్కడ క్యాబేజీని పండించిన ఉద్యోగులకు సంవత్సరానికి రూ.65లక్షల జీతం ఇస్తున్నారు.
ఈ విద్యార్థికి 300 కి 300 మార్కులొచ్చాయ్.. 100 పర్సంటైల్ వచ్చింది.. అయినా మళ్లీ పరీక్ష రాస్తాడట.. కారణం ఏమిటంటే..!