స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్పెషల్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఎంఎంజీ 3, 2 విభాగాల్లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లోని మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ ఆఫీసర్ హోదాలో నియమిస్తారు.
స్పెషల్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ (గ్రేడ్-3): 273
విద్యార్హతలు: సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఏసీఎస్/ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ ఎంకామ్ డిగ్రీ ఉండాలి. ఏదైనా షెడ్యూల్డ్ బ్యాంకు మేనేజ్మెంట్ విభాగంలో కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2017 మార్చి 31 నాటికి 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్కు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
స్పెషల్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ (గ్రేడ్-2): 281
విద్యార్హతలు: సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఏసీఎస్/ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ ఎంకామ్ డిగ్రీ ఉండాలి. ఏదైనా షెడ్యూల్డ్ బ్యాంకు మేనేజ్మెంట్ విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2017 మార్చి 31 నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్కు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రాథమిక పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాత పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్/ బ్యాంకింగ్ అవేర్నెస్ 50 మార్కులు, జనరల్ ఇంగ్లిష్ 50 మార్కులు, అర్థమెటిక్, రీజనింగ్, డెటా ఇంటర్ప్రిటిషన్ 50 మార్కులు. ఇంటర్వ్యూ 50 మార్కులకు నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆర్బీఐ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా.
ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.100 చెల్లించాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 5
ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరితేది: మే 18
ప్రాథమిక రాత పరీక్ష తేది: జూన్ 18
నోటిఫికేషన్
ఆన్లైన్ రిజిస్ట్రేషన్
స్పెషల్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ (గ్రేడ్-3): 273
విద్యార్హతలు: సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఏసీఎస్/ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ ఎంకామ్ డిగ్రీ ఉండాలి. ఏదైనా షెడ్యూల్డ్ బ్యాంకు మేనేజ్మెంట్ విభాగంలో కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2017 మార్చి 31 నాటికి 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్కు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
స్పెషల్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ (గ్రేడ్-2): 281
విద్యార్హతలు: సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఏసీఎస్/ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ ఎంకామ్ డిగ్రీ ఉండాలి. ఏదైనా షెడ్యూల్డ్ బ్యాంకు మేనేజ్మెంట్ విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2017 మార్చి 31 నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్కు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రాథమిక పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాత పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్/ బ్యాంకింగ్ అవేర్నెస్ 50 మార్కులు, జనరల్ ఇంగ్లిష్ 50 మార్కులు, అర్థమెటిక్, రీజనింగ్, డెటా ఇంటర్ప్రిటిషన్ 50 మార్కులు. ఇంటర్వ్యూ 50 మార్కులకు నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆర్బీఐ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా.
ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.100 చెల్లించాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 5
ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరితేది: మే 18
ప్రాథమిక రాత పరీక్ష తేది: జూన్ 18
నోటిఫికేషన్
ఆన్లైన్ రిజిస్ట్రేషన్