యాప్నగరం

TS SSC Results 2018: పదోతరగతి ఫలితాల వెల్లడి సమయం మార్పు

టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్‌ను మీ ఫోన్లోనే పొందడం కోసం ముందుగా మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోండి.

Samayam Telugu 26 Apr 2018, 3:30 pm
పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు శుక్రవారం (ఏప్రిల్ 27) విడుదలకానున్నాయి. 27న సాయంత్రం 7 గంటలకు సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. మొదట ఉదయం 10 గంటలకే ఫలితాలను విడుదల చేయలనుకున్నప్పటికీ... అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదలను సాయంత్రానికి వాయిదావేశారు. గ్రేడింగ్ విధానంలోనే ఫలితాలను వెల్లడించనున్నారు.
Samayam Telugu results1

రిజల్ట్స్ విడుదలైందే ఆలస్యం ఎంత త్వరగా ఫలితాలు తెలుసుకుందామా.. అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఏడాది పాటు కష్టపడి చదివిన చదువుకు ప్రతిఫలంగా ఏ గ్రేడ్ వచ్చిందో తెలుసుకోవడానికి ఉత్సుకత చూపిస్తారు.

రిజల్ట్స్ తెలుసుకోవడానికి కింద ఇచ్చిన బాక్స్‌లో మీ వివరాలు ఎంటర్ చేయండి. మీ ఫోన్‌కు సందేశం ద్వారా ఫలితాలు అందుతాయి.

కింద పేర్కొన్న వెబ్‌సైట్ల ద్వారా కూడా పదో తరగతి ఫలితాలను పొందొచ్చు. ఇందుకోసం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది.

రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి:

http://bse.telangana.gov.in/

http://results.cgg.gov.in/

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.