యాప్నగరం

నేడే టెన్త్ ఫలితాలు..!

పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు శుక్రవారం (ఏప్రిల్ 27) విడుదలకానున్నాయి. 27న సాయంత్రం 7 గంటలకు సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు.

Samayam Telugu 27 Apr 2018, 5:44 pm
పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు శుక్రవారం (ఏప్రిల్ 27) విడుదలకానున్నాయి. 27న సాయంత్రం 7 గంటలకు సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. మొదట ఉదయం 10 గంటలకే ఫలితాలను విడుదల చేయలనుకున్నప్పటికీ... అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదలను సాయంత్రానికి వాయిదావేశారు. గ్రేడింగ్ విధానంలోనే ఫలితాలను వెల్లడించనున్నారు.
Samayam Telugu Results


మార్చి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు వార్షిక పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. మార్చి 28నే ప్రధాన పరీక్షలు ముగిసినప్పటికీ... ఓరియంటల్ పరీక్షలు ఏప్రిల్ 2న ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,38,867 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ఫలితాలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.