యూపీఎస్సీ జియోసైంటిస్ట్, జియాలజిస్ట్ ఎగ్జామ్ -17
కంబైన్డ్ జియో సైంటిస్ట్ అండ్ జియాలజిస్ట్ పరీక్ష- 2017కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
TNN 9 Feb 2017, 6:08 pm
కంబైన్డ్ జియో సైంటిస్ట్ అండ్ జియాలజిస్ట్ పరీక్ష- 2017కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా జియాలజిస్ట్, జియోఫిజియిస్ట్, కెమిస్ట్, జూనియర్ హైడ్రాలజిస్ట్ పోస్టులను భర్తీ చేస్తారు.
జియోసైంటిస్ట్ అండ్ జియాలజిస్ట్ పరీక్ష- 2017
పోస్టుల సంఖ్య: జియాలజిస్ట్ 40, జియోఫిజియిస్ట్ 40, కెమిస్ట్ 24, జూనియర్ హైడ్రాలజిస్ట్ 33
విద్యార్హతలు: జియాలజీ/ జియోలాజికల్ సైన్స్/ అప్లయిడ్ జియాలజీ/ జియో-ఎక్సప్లోరేషన్/ మినరల్ ఎక్స్ప్లోరేషన్/ ఇంజినీరింగ్ జియాలజీ/ మెరైన్ జియాలజీ/ ఎర్త్ సైన్సెస్/ రిసోర్స్ మేనేజ్మెంట్/ ఓషనోగ్రఫీ/ జియోకెమిస్ట్రీ/ పెట్రోలియం జియోసైన్సెస్/ జియోకెమిస్ట్రీ/ జియోలాజికల్ టెక్నాలజీ/ ఫిజిక్స్ / అప్లయిడ్ ఫిజిక్స్/ మెరైన్ జియోఫిజిక్స్లో కనీసం 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎంఎస్సీ లేదా ఎంటెక్ ఉండాలి.
వయసు: జూనియర్ హైడ్రాలజిస్ట్ పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు, మిగతా పోస్టులకు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపికచేసి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: యూపీఎస్సీ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఫీజు: రూ.200 ఎస్బీఐ బ్రాంచ్లో చెల్లించాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 8
చివరితేది: మార్చి 3
రాత పరీక్ష తేది: మే 12
నోటిఫికేషన్
ఆన్లైన్ రిజిస్ట్రేషన్
జియోసైంటిస్ట్ అండ్ జియాలజిస్ట్ పరీక్ష- 2017
పోస్టుల సంఖ్య: జియాలజిస్ట్ 40, జియోఫిజియిస్ట్ 40, కెమిస్ట్ 24, జూనియర్ హైడ్రాలజిస్ట్ 33
విద్యార్హతలు: జియాలజీ/ జియోలాజికల్ సైన్స్/ అప్లయిడ్ జియాలజీ/ జియో-ఎక్సప్లోరేషన్/ మినరల్ ఎక్స్ప్లోరేషన్/ ఇంజినీరింగ్ జియాలజీ/ మెరైన్ జియాలజీ/ ఎర్త్ సైన్సెస్/ రిసోర్స్ మేనేజ్మెంట్/ ఓషనోగ్రఫీ/ జియోకెమిస్ట్రీ/ పెట్రోలియం జియోసైన్సెస్/ జియోకెమిస్ట్రీ/ జియోలాజికల్ టెక్నాలజీ/ ఫిజిక్స్ / అప్లయిడ్ ఫిజిక్స్/ మెరైన్ జియోఫిజిక్స్లో కనీసం 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎంఎస్సీ లేదా ఎంటెక్ ఉండాలి.
వయసు: జూనియర్ హైడ్రాలజిస్ట్ పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు, మిగతా పోస్టులకు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపికచేసి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: యూపీఎస్సీ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఫీజు: రూ.200 ఎస్బీఐ బ్రాంచ్లో చెల్లించాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 8
చివరితేది: మార్చి 3
రాత పరీక్ష తేది: మే 12
నోటిఫికేషన్
ఆన్లైన్ రిజిస్ట్రేషన్