అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని ఆధిపత్యాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రసమితి సాధించిన అఖండ విజయంపై ట్విట్టర్ ద్వారా స్పందించిన కేటీఆర్..'కేసీఆర్ గారిపై నమ్మకం ఉంచి మరోసారి ప్రజాసేవ చేసేందుకు అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు' అని ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు: కేటీఆర్ ట్వీట్
టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని ఆధిపత్యాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Samayam Telugu 11 Dec 2018, 3:21 pm