యాప్నగరం

ఖండాతరాలు దాటిన ప్రచారం.. బ్రిస్బేన్‌లో టీఆర్ఎస్ ఫ్యాన్స్ సందడి

ఖండాంతరాలు దాటిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం.. టీమిండియా-ఆస్ట్రేలియా టీ-20లో ప్లకార్డులతో టీఆర్ఎస్ కార్యకర్తల సందడి..

Samayam Telugu 21 Nov 2018, 8:30 pm
తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నేతల ప్రచార జోరుతో హోరెత్తుతోంది. తెలంగాణకు పరిమితమైన ఈ ఎన్నికల వేడి ఖండాతరాలు దాటింది. టీఆర్ఎస్ ప్రచారానికి ఏకంగా బుధవారం ఆస్ట్రేలియా-టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్‌ వేదికయ్యింది. బ్రిస్బేన్ గ్రౌండ్ కొందరు యువకులు.. టీఆర్ఎస్ ప్లకార్డులు చేతబట్టి సందడి చేశారు.
Samayam Telugu match.


2018 ఎన్నికల్లో కారును పరిగెత్తించండి.. కేసీఆర్‌, టీఆర్ఎస్‌కు ఓటెయ్యండని ప్లకార్డులను ప్రదర్శించారు. మ్యాచ్‌కు ముందు కూడా గ్రౌండ్ బయట ప్లకార్డులతో సందడి చేశారు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.