మహబూబ్నగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రచారంలో భాగంగా ఓటర్లను కలవడంతోపాటు వివిధ పనుల్లో సాయం చేస్తూ వారి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దోశలు వేయడం, బియ్యం కడగడం వంటి పనులే కాదు, మాంసం కొట్టులో మటన్ కొట్టి మరీ ఓట్లు అడుగుతున్నారు. ఇంకా ఆయన ఏం చేశారో ఈ వీడియోలో చూడండి.
వీడియో: మాంసం కొట్టి.. ఓట్లడిగిన శ్రీనివాస్ గౌడ్
టీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు.. ప్రజలను ఆకట్టుకోడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు.
Samayam Telugu 5 Nov 2018, 8:20 pm