ఈసారి ఎన్నికల్లో దేశంలో తొలిసారిగా సరికొత్త యంత్రాలను వినియోగిస్తున్నారు. ఓటు వేసిన తర్వాత ఎవరికి పడిందో సరిచూసుకునే వెసులుబాటు కల్పిస్తుండటం ఈసారి ఎన్నికల ప్రత్యేకత. ఇందుకు వీవీప్యాట్ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) అనే అత్యాధునిక యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదెలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూడండి.
వీవీప్యాట్ అంటే ఏమిటీ? ఓటు ఎలా వేయాలి?
డిసెంబరు 7న జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో ఈవీఎంతోపాటు వీవీప్యాట్ అనే సరికొత్త సాంకేతిక యంత్రం కూడా అందుబాటులోకి రానుంది. అదెలా పనిచేస్తుంది? దాని పనితీరు ఎలా ఉంటుందో చూడండి.
Samayam Telugu 30 Nov 2018, 8:07 pm