యాప్నగరం

అమేఠీలో రాహుల్‌గాంధీ వెనుకంజ, స్మృతి దూకుడు

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఆధిక్యం.

Samayam Telugu 23 May 2019, 12:13 pm
ఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. కడపటి వార్తలు అందేసరికి ఆయనపై బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ 4,300 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తుది ఫలితాలు వచ్చే వరకు ఇక్కడ ఉత్కంఠత తప్పేలా లేదు. అయితే, ప్రస్తుతానికి స్మృతి ఇరానీ ఆధిక్యం ఇంకా కొనసాగుతోంది.
Samayam Telugu 1509096936-0489


కేరళాలో లక్ష్య ఓట్ల ఆధిక్యం:
ఈ సారి కేరళాలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ లక్ష ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. జాతీయస్థాయిలో ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.