భారత ప్రభుత్వరంగ సంస్థ, కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్).. 9 ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారు స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ అండ్ అన్నేమ్డ్ సిస్టమ్స్ ఎబీయూ, బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.
అభ్యర్థులు పూర్తి వివరాలకు https://bel-india.in/ వెబ్సైట్ చూడొచ్చు.
మొత్తం పోస్టులు: 9
ముఖ్య సమాచారం:
అభ్యర్థులు పూర్తి వివరాలకు https://bel-india.in/ వెబ్సైట్ చూడొచ్చు.
మొత్తం పోస్టులు: 9
- ట్రైనీ ఇంజినీర్- 6
- ప్రాజెక్ట్ ఇంజినీర్- 3
ముఖ్య సమాచారం:
- అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎయిరో స్పేస్, ఎయిరోనాటికల్ ఇంజినీరింగ్లో బీఈ, బీటెక్తోపాటు ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
- వయసు: అభ్యర్థుల వయసు 25- 28 ఏళ్ల లోపు ఉండాలి.
- దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత నమూనాలోని దరఖాస్తులను సంబంధిత చిరునామాకు పంపించాలి.
- అడ్రస్: MANAGER(HR/SC&US), Bharat Electronics Ltd, Jalahalli, Bangalore – 560013
- అప్లికేషన్ ఫీజు: ట్రైనీ ఇంజినీర్ రూ.200, ప్రాజెక్ట్ ఇంజినీర్ రూ.500
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 9, 2021
- వెబ్సైట్: https://bel-india.in/