యాప్నగరం

MSME- టెక్నాల‌జీ సెంట‌ర్‌ బెంగ‌ళూరులో ఉద్యోగ ఖాళీలు.. డిగ్రీ, ఇంజనీరింగ్‌ అర్హత

బెంగ‌ళూరులోని టెక్నాల‌జీ సెంట‌ర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

Samayam Telugu 25 Aug 2020, 4:11 pm
ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ‌కు చెందిన బెంగ‌ళూరులోని టెక్నాల‌జీ సెంట‌ర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 10 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ, ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 20, 2020 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.idemi.org/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
Samayam Telugu ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్


Also read: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన గూగుల్.. ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు..!

ముఖ్య సమాచారం:
  • మొత్తం ఖాళీలు: 10
  • పోస్టులు: సీనియ‌ర్ మేనేజ‌ర్‌, మేనేజ‌ర్, అసిస్టెంట్ మేనేజ‌ర్‌, ఇంజినీర్‌, అకౌంట్స్ ఆఫీస‌ర్‌, స్టోర్స్ ఆఫీస‌ర్‌ పోస్టులన్నాయి.
  • విభాగాలు: ట్రెయినింగ్‌, టెస్టింగ్‌, మార్కెటింగ్‌, డిజైన్‌, ప్రొడ‌క్ష‌న్‌ విభాగాలుంటాయి.
  • అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు నిర్దిష్ట అనుభ‌వం ఉండాలి.
  • వయసు: పోస్టులను బట్టి 32 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: సెప్టెంబర్‌ 20, 2020
  • దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: THE PRINCIPAL DIRECTOR I/c, INSTITUTE FOR DESIGN OF ELECTRICAL MEASURING INSTRUMENTS (IDEMI), EASTERN EXPRESS HIGHWAY, CHUNABHATTI, SION P.O., MUMBAI - 400 022.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.idemi.org/

నోటిఫికేషన్‌:

msme

Also read: నేషనల్ సీడ్స్ కార్పొరేషన్లో 220 ట్రెయినీ పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..?

Also read: JEE MAIN 2020 సబ్జెక్టుల వారీ ప్రిపరేషన్‌ ప్లాన్‌..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.